న్యూయార్క్లో కొత్తగా మరో 23 కరోనా కేసులు.. ఎమర్జెన్సీ ప్రకటన
- ప్రావిన్స్లో పెరుగుతున్న కరోనా బాధితులు
- 19కి చేరిన మృతుల సంఖ్య
- పరిస్థితిని సమీక్షించిన గవర్నర్
మరోవైపు, ఈ వైరస్ కారణంగా అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరుకుంది. దీంతో పరిస్థితిని సమీక్షించిన గవర్నర్.. ఎమర్జెన్సీని ప్రకటించారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఆరోగ్య సంస్థలలో సమస్యలు ఎదురువుతున్నాయన్నారు. అత్యవసర పరిస్థితి విధిస్తే మరింత ఎక్కువమంది సిబ్బందిని నియమించుకోవడానికి వీలుటుందని చెప్పారు.