తొమ్మిది నెలల క్రితం ఏపీకి ‘జగరోనా' వైరస్ సోకింది: బుద్ధా వెంకన్న
- ‘కరోనా అమ్మ మొగుడు ’జగరోనా’ వైరస్
- ఈ విషయం ఇంకా మీ చెవికి చేరలేదా విజయసాయిరెడ్డి గారూ?
- ఈ వైరస్ తో ఏపీ ఆదాయం ఆవిరైంది
తొమ్మిది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్కి సోకిన ఈ ‘జగరోనా’ వైరస్తో అభివృద్ధి అంతమైందని, ఆదాయం ఆవిరైందని, రాష్ట్రమంతా ఈ వైరస్ ఎఫెక్ట్తో అల్లాడిపోతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ’జగరోనా’ వైరస్ని కట్టడి చేయగల శక్తి ప్రస్తుతం సెర్బియా దేశానికే ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.