తనతో చేతులు కలిపిన ప్రశాంత్ కిశోర్ కు జడ్ కేటగిరీ భద్రతను ప్రకటించిన మమతా బెనర్జీ!
- త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
- హ్యాట్రిక్ పై కన్నేసిన మమతా బెనర్జీ
- ప్రశాంత్ కిశోర్ కు భద్రతపై విపక్షాల విమర్శలు
కాగా, ప్రభుత్వ సొమ్ముతో ప్రశాంత్ కిశోర్ కు భద్రతను ఎలా కల్పిస్తారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. మమతా బెనర్జీ కేవలం స్వప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నారని సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మండిపడ్డారు.