మార్చి 3న తప్పకుండా దోషులను ఉరి తీస్తారని భావిస్తున్నా.. నిర్భయ తల్లి
- మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది
- కోర్టు తీర్పు సంతృప్తి కలిగించింది
- ఈసారి శిక్ష అమలు చేయడం వాయిదా పడదనుకుంటున్నా
నిర్భయ దోషులకు చాలా అవకాశాలిచ్చారని, ఈసారి శిక్ష అమలు చేయడం వాయిదా పడదని అనుకుంటున్నానని అన్నారు. ఖరారు చేసిన తేదీ నాడే ఆ నలుగురిని తప్పకుండా ఉరి తీస్తారని భావిస్తున్నానని, దోషులకు శిక్ష పడిన తర్వాతే దేశానికి తన సందేశం వినిపిస్తానని చెప్పారు.