ఏపీ శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం భద్రత కుదింపు!

  • రెడ్డి సుబ్రహ్మణ్యం భద్రతను 2 ప్లస్ 2 నుంచి 1 ప్లస్ 1కు కుదింపు
  • ఎస్కార్ట్ కూడా తొలగింపు
  • మాజీ హోం మంత్రి చినరాజప్పకు ఎస్కార్ట్ తొలగింపు
ఏపీ శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం భద్రతను కుదించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ఆయనకు కల్పిస్తున్న 2 ప్లస్ 2 భద్రతను 1 ప్లస్ 1కు తగ్గించారు. అంతే కాకుండా ఎస్కార్ట్ కూడా తొలగించారు. మరోపక్క, మాజీ హోం మంత్రి, టీడీపీ సీనియర్ నేత చినరాజప్పకూ ఎస్కార్ట్ ను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

Reddy subramanyam
Vice chairman of Ap Legislative council
security compression

More Telugu News