ముగిసిన తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలు
- ఓటింగ్ కు దూరంగా ముగ్గురు సభ్యులు
- తన ఓటును మరెవరో వేశారన్న మహీధర్
- సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్
అటు, ఖమ్మం జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి మహీధర్ తన ఓటును మరొకరు వేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గందరగోళం ఏర్పడింది. తన ఓటును వేరెవరో ఎలా వేస్తారంటూ ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా, పోలింగ్ ముగియడంతో మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ (సాయంత్రం 5 గంటలకు) ప్రారంభం కానుంది.