'సమత' హత్యాచారం కేసులో ఛార్జిషీటు దాఖలు
- ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ
- సోమవారం నుంచి విచారణ ప్రారంభం
- సమత భర్తకు ప్రభుత్వ ఉద్యోగం
కాగా, ఈ కేసులో మృతురాలి ఇద్దరు పిల్లలను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పించారు. అలాగే, 'సమత' భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ప్రతినెలా పెన్షన్, రెండు పడకగదుల ఇల్లు ఇవ్వనున్నారు.