SVIMS: స్విమ్స్ ‘పింక్ బస్సు’ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా

చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలం ఇరుగువాయి గ్రామంలో స్విమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో కేన్సర్ వ్యాధిపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘పింక్ బస్సు’ను వారు ప్రారంభించారు. ఉచిత కేన్సర్ నిర్ధారణ పరీక్షలనూ ప్రారంభించారు. మహిళల్లో కేన్సర్ చికిత్సకు చేయూత నిమిత్తం స్విమ్స్ ఈ బస్సును తయారు చేసింది.
SVIMS
Chittoor District
mla
roja
pink-bus

More Telugu News