టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా భయపడబోం!: జేసీ పవన్ రెడ్డి
- కార్యకర్తలకు మా కుటుంబం అండగా ఉంటుంది
- గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే
- అనంతపురం జిల్లా యాడికిలో టీడీపీ నేతలతో భేటీ
గ్రామ వాలంటీర్ ఉద్యోగాలను కూడా వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని పవన్ రెడ్డి ఆరోపించారు. ఏ ప్రభుత్వానికి అయినా 6 నెలలు లేదా సంవత్సరం హనీమూన్ పిరియడ్ ఉంటుందనీ, కానీ ఈ ప్రభుత్వం ఖర్మ ఏమిటో ‘ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అంటూ ప్రజలు తిరస్కరిస్తున్నారని విమర్శించారు.