Fri 10:31 తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ దంపతులు ఈరోజు తెల్లవారు జామున స్వామి సన్నిధికి అభిషేక సేవలో పాల్గొన్న జస్టిస్ గొగోయ్ కుటుంబ సభ్యులు రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం Read full story
Fri 12:27 ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ మెరుపు దాడులు.. కీలక నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కోణాన్ని విచారిస్తున్న ఈడీ చెవిరెడ్డి, ధనుంజయరెడ్డి, రాజ్ కెసిరెడ్డి తదితరుల నివాసాల్లో సోదాలు లిక్కర్ స్కామ్ లో వీరంతా కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే గుర్తించిన సిట్ Read full story
Fri 12:24 కొత్త AI 'మిథోస్' కలకలం.. బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక 'క్లాడ్ మిథోస్' అనే కొత్త AI సైబర్ భద్రతకు ముప్పుగా మారిందన్న ఆందోళనలు నిర్మలా సీతారామన్ బ్యాంకర్లతో ఉన్నతస్థాయి సమావేశం దశాబ్దాల నాటి లోపాలను సైతం ఈ AI గుర్తించగలదని నిపుణుల హెచ్చరిక ముప్పును ఎదుర్కొనేందుకు పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు ఆదేశం Read full story
Fri 12:21 అమ్మను, అమరావతిని ఇష్టపడని వారిని పట్టించుకోం.. జగన్ ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి: ఏపీ మంత్రి సంధ్యారాణి రాజకీయం చేసే ముందు జగన్ తన ఇంటిని చక్కబెట్టుకోవాలన్న మంత్రి సంధ్యారాణి ఉత్తరాంధ్రను వైసీపీ సర్వనాశనం చేసిందని, తాము అభివృద్ధి చేస్తున్నామని స్పష్టీకరణ కూటమి కృషితోనే గూగుల్, అర్సెల్లార్ మిట్టల్ వంటి సంస్థలు వస్తున్నాయని వెల్లడి Read full story
Fri 12:16 తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఓటింగ్ శాతం పెరగడం శుభపరిణామమన్న రాంచందర్ రావు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో భారీ పోలింగ్ ప్రజాస్వామ్యానికి శుభపరిణామమన్న రాంచందర్ రావు తెలంగాణలో కూడా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని వ్యాఖ్య Read full story
Fri 12:11 ట్రంప్కు ముంబైలోని ఇరాన్ ఎంబసీ వీడియోతో కౌంటర్ ట్రంప్ ఒకసారి భారత్ వచ్చి చూడాలని సూచన భారతదేశంలో అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్కు తెలిసేలా వీడియో మహారాష్ట్రలోని భవనాలు, సుందర ప్రదేశాలను షేర్ చేసిన ఎంబసీ Read full story
Fri 12:07 తమ మూలాల చెంతకు.. మణిపూర్ నుంచి ఇజ్రాయెల్కు 250 మంది భారతీయుల తరలింపు బైబిల్లో పేర్కొన్న తెగకు చెందిన వారసులమని చెప్పుకుంటున్న 250 మంది భారతీయులు ఇజ్రాయెల్ చేరిక భారత్లోని మణిపూర్కు చెందిన ఈ 'బెనీ మెనాషె' కమ్యూనిటీ ప్రజలను తరలిస్తోన్న ఇజ్రాయెల్ ప్రభుత్వం దాదాపు 4,600 మందిని తరలించే ఆపరేషన్లో భాగంగా టెల్ అవీవ్లో అడుగుపెట్టిన తొలి బృందం మణిపూర్లో ఘర్షణల నేపథ్యంలో వీరి వలసలు ప్రాధాన్యం సంతరించుకున్న వైనం ఇప్పటికే 4,000 మంది ఇజ్రాయెల్లో స్థిరపడగా.. భారత్లో నివసిస్తున్న మరో 7,000 మంది Read full story
Fri 12:03 మెటాలో మరోసారి భారీ లేఆఫ్స్.. అధికారికంగా ప్రకటించిన సంస్థ మెటాలో మరోసారి భారీ లేఆఫ్స్ ప్రకటన మే 20న 10 శాతం ఉద్యోగుల తొలగింపు సమాచారం లీక్ కావడంతో ముందుగానే వెల్లడి ఏఐపై పెట్టుబడుల కోసమే ఈ తొలగింపులని వెల్లడి ఉద్యోగులకు భారీ సెవరాన్స్ ప్యాకేజీ ఆఫర్ Read full story
Fri 11:59 రమ్మీ రాక్షసికి ఐదుగురి బలి.. వీడిన తిరుపతి ఫ్యామిలీ డెత్ మిస్టరీ తిరుపతి జిల్లాలో ఐదుగురి మృతి కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు ఆన్లైన్ రమ్మీ వ్యసనంతో అప్పులపాలై ఈ ఘాతుకానికి పాల్పడిన మోహన్ తొలుత తల్లి, భార్యను ఇంట్లో హత్య చేసిన నిందితుడు తండ్రిని కాపాడే ప్రయత్నంలో రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పిల్లలు రైల్వే ఉద్యోగం వచ్చినా వదిలేసి, భార్య సంపాదనపై ఆధారపడిన మోహన్ Read full story
Fri 11:51 వ్యోమగాముల వింత సమస్య..స్పేస్ నుంచి తిరిగొచ్చాక చేతి నుంచి వస్తువులు ఎందుకు జారిపోతాయి? అంతరిక్షం నుంచి వచ్చాక వస్తువులు పట్టుకోవడంలో వ్యోమగాముల ఇబ్బందులు గురుత్వాకర్షణ శక్తిని మెదడు తేలికగా మర్చిపోదని తేల్చిన పరిశోధన అంతరిక్షంలో వస్తువులను అవసరం కంటే గట్టిగా పట్టుకుంటున్న వ్యోమగాములు భూమికి తిరిగొచ్చాక పట్టుకు కావాల్సిన బలాన్ని అంచనా వేయడంలో విఫలం దాదాపు 20 ఏళ్ల పాటు సాగిన ఈ అధ్యయనం జేన్యూరోసైన్స్ జర్నల్లో ప్రచురితం Read full story