Sun 15:09 నా ఆవును ‘ఎద్దు’ అన్న గాడిదలు ఎవరు?.. మండిపడ్డ కృష్ణా జిల్లా రైతు వెంకటేశ్వరరావు! ఇలాంటి ప్రయత్నాలు ఎంతమాత్రం సరికాదు నా ఆవునే టీడీపీ ప్రకటనలో వాడారు తమది కృష్ణా జిల్లా కంకిపాడు మండలమని వ్యాఖ్య Read full story
Thu 19:38 సమవుజ్జీల పోరు... సీఎస్కేపై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టులో ఎలాంటి మార్పులు లేవు, గాయం కారణంగా రోహిత్ దూరం చెన్నై జట్టులో మాథ్యూ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్కు చోటు ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్ లు ఆడిన రెండు జట్లు Read full story
Thu 19:29 కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ కేసీఆర్, హరీశ్ లపై చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పిటిషన్ సిద్ధం చేసినట్టు సమాచారం Read full story
Thu 19:17 తెలంగాణలోని అన్ని పాఠశాలలకు రేపటి నుంచి 50 రోజుల పాటు వేసవి సెలవులు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు జూన్ 12న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు Read full story
Thu 19:11 బెంగాల్లో ఇవాళ నమోదైన పోలింగ్ శాతమే దీనికి నిదర్శనం: ప్రధాని మోదీ బెంగాల్లో నేడు 152 స్థానాల్లో తొలి దశ పోలింగ్ రికార్డు స్థాయిలో పోటెత్తిన ఓటర్లు మే 4వ తేదీ బెంగాల్ లో మార్పునకు నాది అంటూ మోదీ హర్షం టీఎంసీకి వ్యతిరేకంగా మహిళలు, యువత పోరాటం ప్రారంభించారని వ్యాఖ్యలు Read full story
Thu 19:08 అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్? ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్ తాజాగా మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సమాచారం Read full story
Thu 18:56 ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ జంటగా 'ఓ సుకుమారి'... డబ్బింగ్ పనులు షురూ 'ఓ సుకుమారి' టీమ్ నుంచి కొత్త అప్డేట్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు ప్రారంభం భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం హిలేరియస్ ఎంటర్టైనర్గా త్వరలో ప్రేక్షకుల ముందుకు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల Read full story
Thu 18:46 తమిళనాడు, బెంగాల్ లో ముగిసిన పోలింగ్... రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు సాయంత్రం 5 గంటలకే తమిళనాడులో 82.24%, బెంగాల్లో 89.93% ఓటింగ్ కన్యాకుమారిలో పడవల్లో డ్యామ్ దాటి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న గిరిజనులు 2021 ఎన్నికల నాటి పోలింగ్ శాతాన్ని అధిగమించిన రెండు రాష్ట్రాలు డీఎంకే కూటమి 200కు పైగా సీట్లు గెలుస్తుందని ఎండీఎంకే నేత వైగో ధీమా Read full story
Thu 18:46 అక్రమ చొరబాటుదారుల ఆట కట్టిస్తాం.. బెంగాల్ను విముక్తం చేయండి: అమిత్ షా హుగ్లీ జిల్లా బాలాగర్ లో అమిత్ షా బహిరంగసభ బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం రాగానే అక్రమ చొరబాటుదారుల ఆట కట్టిస్తామన్న అమిత్ షా మే 5వ తేదీతో మమతా బెనర్జీ పాలన ముగుస్తుందని ధీమా Read full story
Thu 18:25 అనంతబాబుకు సమాచారం అందించినట్టు ఆరోపణలు.. సీఐపై వేటు డ్రైవర్ హత్య కేసులో ఏ1గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కేసు దర్యాప్తు సమాచారాన్ని ఆయనకు అందించినట్టు సీఐ రవికుమార్ పై ఆరోపణలు వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ Read full story