మాగుంటకు ఎంపీ టికెట్.. వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ!
- నేడు వైసీపీలో చేరనున్న మాగుంట
- బాలినేనితో వైవీకి విభేదాలు
- మాగుంట వైపే మొగ్గు చూపిన జగన్
వైసీపీ కీలకనేత బాలినేని శ్రీనివాసరెడ్డితో వైవీకి అభిప్రాయ భేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలినేనితో పాటు ఒంగోలు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల డిమాండ్లు కూడా మాగుంటకు తోడ్పడ్డాయి. మరోవైపు, తన కుమారుడితో కలసి జగన్ తో వైవీ సుబ్బారెడ్డి తుది చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అయినా, మాగుంట వైపే జగన్ మొగ్గు చూపారు.