బీజేపీలో చేరనున్న మాజీ రాష్ట్రపతి మనవడు
- బీజేపీలో చేరనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు సుబ్రహ్మణ్యం శర్మ
- యడ్యూరప్ప సమక్షంలో బీజేపీ తీర్థం
- సమాజంలో అసమానతలను తొలగించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటన
సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య అంతరాయం విపరీతంగా పెరిగిపోయిందని... దీన్ని తొలగించేందుకు ఎవరో ఒకరు పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ అసమానతలను తొలగించేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి 'విమెన్ ఎంపవర్ మెంట్ పార్టీ' తరపున ఆయన పోటీ చేశారు.