అమెరికా, జపాన్, జర్మనీలే ఈవీఎంలను వాడటం లేదు.. బ్యాలెట్ విధానం తీసుకురావాల్సిందే!: సీఎం చంద్రబాబు
- ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయి
- వీటి సమర్థతపై అనుమానాలు ఉన్నాయి
- ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి
అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్, జర్మనీ లాంటి దేశాలే ఈవీఎంలను వాడటం లేదని ఏపీ సీఎం గుర్తుచేశారు. మళ్లీ బ్యాలెట్ విధానాన్ని పునరుద్ధించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు.. అవుట్ లుక్ ఇండియాలో ప్రచురితమైన ఓ కథనం లింక్ ను జతచేశారు.