కోదండరామ్ మడతపేచీ... కాంగ్రెస్ కు 48 గంటల డెడ్ లైన్!
- గురువారం సాయంత్రం వరకూ డెడ్ లైన్
- కోరుకుంటున్నది 19 సీట్లే
- స్పష్టత ఇవ్వకుంటే 21 మందితో తొలి జాబితా
- హెచ్చరించిన కోదండరామ్
లేకుంటే, 21 మందితో తన తొలి జాబితాను విడుదల చేస్తామని ఆయన హెచ్చరించారు. పొత్తుల విషయంలో కాంగ్రెస్ ధోరణి సంతృప్తికరంగా లేదని వ్యాఖ్యానించిన ఆయన, 25 మందితో తమ రెండో జాబితా కూడా సిద్ధం అవుతోందని అన్నారు. తాము 19 సీట్లలో పోటీ చేయాలని తొలుత భావించామని, ఈ స్థానాల విషయాన్ని కాంగ్రెస్ కు చెప్పామని ఆయన అన్నారు.