కశ్మీర్ నేత గులాం నబీ పటేల్ ను కాల్చి చంపిన టెర్రరిస్టులు
- రెచ్చిపోయిన ఉగ్రవాదులు
- యాదిల్ సమీపంలో ఘటన
- ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికీ గాయాలు
విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు అయిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయనతో పాటు ఉన్న ఇద్దరు సెక్యూరిటీ అధికారులకూ తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా, గులాం నబీ మీ పార్టీకి చెందిన వ్యక్తంటే, మీ పార్టీ వ్యక్తని అధికార పీడీపీ, విపక్ష కాంగ్రెస్ చెప్పడం గమనార్హం.