-
రేప్ చేసేందుకు 580 కి.మీ ప్రయాణించిన నిందితుడు... ఖతువా అత్యాచార కేసులో సంచలన నిజాలు!
- జనవరిలో కలకలం రేపిన అత్యాచారం
- 8 ఏళ్ల బాలికపై సామూహిక హత్యాచారం
- ఆపై అడవిలో మృతదేహం పారవేత
- ఘటనలో పోలీసులకూ భాగస్వామ్యం
-
జొమాటోలో ఫుడ్ ఆర్డర్ మరింత భారం... పెరిగిన ప్లాట్ఫామ్ ఫీజు
- ప్రతి ఆర్డర్పై ప్లాట్ఫామ్ ఫీజును పెంచిన జొమాటో
- రూ. 12.50 నుంచి రూ. 14.90కి చేరిన ఛార్జీ
- నిర్వహణ వ్యయాలు పెరగడమే కారణమని విశ్లేషణ
- ప్రస్తుతం స్విగ్గీలో రూ. 14.99గా ఉన్న ప్లాట్ఫామ్ ఫీజు
- గత త్రైమాసికంలో కంపెనీ లాభాలు గణనీయంగా వృద్ధి
-
ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం: పెట్రోల్, డీజిల్ పై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు
- ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం
- పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా చూడాలని సీఎం ఆదేశం
- ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచన
- అకాల వర్షాలతో రాష్ట్రంలో రూ.62 కోట్ల మేర పంట నష్టం అంచనా
- మొక్కజొన్న, వరితో పాటు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం
-
విద్యావిధానంలో మార్పులు... ఇక టెన్త్ పరీక్షలు ఉండవు: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- ఫోన్ ట్యాపింగ్, జీవన్ రెడ్డి వ్యవహారంపై కూడా స్పందించిన ముఖ్యమంత్రి
- ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయన్న ముఖ్యమంత్రి
- విద్యా విధానంలో మార్పులు తెస్తున్నామని వెల్లడి
- జీవన్ రెడ్డి వ్యవహారాన్ని టీపీసీసీ చీఫ్, ఇంఛార్జ్ చూసుకుంటారని స్పష్టీకరణ
-
ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు... ఐఆర్జీసీ అధికార ప్రతినిధి మృతి
- ఇరాన్ ఉన్నతాధికారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
- ఐఆర్జీసీ అధికార ప్రతినిధి అలీ మహ్మద్ నయీనీ మృతి
- ఇది పిరికిపంద చర్య అని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక
- ఇటీవల ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి, జాతీయ భద్రతా మండలి కార్యదర్శి కూడా మృతి
-
ఇది కుంభకోణాల పద్దు.. మహిళలు, రైతులను కాంగ్రెస్ నిలువునా ముంచింది: జగదీశ్ రెడ్డి
- రాష్ట్ర బడ్జెట్ పై జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు
- ప్రజలను వంచించేలా బడ్జెట్ ఉందని మండిపాటు
- ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శ
- రైతు భరోసాపై నమ్మక ద్రోహం చేశారన్న జగదీశ్ రెడ్డి
- వృద్ధులు, వికలాంగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆగ్రహం
-
అంతా బోగస్... తెలంగాణ బడ్జెట్పై స్పందించిన హరీశ్ రావు
- బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందన్న హరీశ్ రావు
- సకల జనులకు దక్కింది గుండుసున్నా అని ఎద్దేవా
- అంకెల గారడీ, మాటల గారడీ తప్ప బడ్జెట్లో ఏమీలేదని విమర్శలు
-
సనత్ నగర్లో చలివేంద్రాలు, అన్నదానాన్ని ప్రారంభించిన తలసాని!
- శ్రీనివాస సమాజసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కేంద్రం, చలివేంద్రాలు
- సేవ చేస్తున్న సీనియర్ సిటిజన్లను అభినందించిన తలసాని
- వారంతా తన గుండెల్లో నిలిచిపోతారని వ్యాఖ్య
-
ఇండస్ట్రియల్ డీజిల్ ధరల మోత... లీటర్ పై ఏకంగా రూ.22 పెంపు
- పారిశ్రామిక డీజిల్ ధరకు రెక్కలు
- లీటరు ధర రూ.87 నుంచి రూ.109కి చేరిన ఇండస్ట్రియల్ డీజిల్
- ప్రీమియం పెట్రోల్ ధరలు కూడా లీటరుకు రూ.2 పెరిగిన వైనం
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతోనే అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు
- ఉత్పత్తి ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆందోళన
-
ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్: చివరి గంటలో లాభాలను కోల్పోయిన మార్కెట్లు
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో లాభాలు కోల్పోయిన స్టాక్ మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడికి కారణమైన పెరిగిన చమురు ధరలు
- రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి మారకం విలువ
- రియల్టీ షేర్లు నష్టపోగా ఫార్మా, పీఎస్యూ బ్యాంకులకు కలిసొచ్చిన రోజు
- నిఫ్టీకి 23,350 వద్ద కీలక నిరోధం ఉందని చెబుతున్న నిపుణులు