మరో అరుదైన ఘనతను సాధించిన 'జై లవకుశ'
- అదే దూకుడు చూపుతోన్న 'జై లవ కుశ'
- ఇంతవరకూ 130 కోట్ల గ్రాస్ వసూలు
- 'జనతా గ్యారేజ్' రికార్డు ను క్రాస్ చేసే ఛాన్స్
- ఎన్టీఆర్ నటన విన్యాసమే ప్రధాన ఆకర్షణ
'జనతా గ్యారేజ్' 134.8 కోట్లను రాబట్టింది. ఇక జీఎస్టీ బిల్లు అమల్లోకి వచ్చిన తరువాత 80 కోట్లు రాబట్టిన సినిమా 'జై లవ కుశ' మాత్రమేనని అంటున్నారు. ఒక రకంగా ఇది 'జై లవ కుశ' సాధించిన అరుదైన ఘనత అని చెబుతున్నారు. మొత్తానికి మూడు పాత్రలతో ఎన్టీఆర్ చేసిన నట విన్యాసం బాగా కలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.