: ఓటుకు నోటు కేసులో ఏసీబీకి అందిన ఎస్ఎఫ్ఎల్ తుది నివేదిక

ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ (ఎస్ఎఫ్ఎల్) చివరి నివేదిక ఈరోజు ఏసీబీకి చేరింది. ఈ నివేదికపై ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

More Telugu News