: తిరుపతి రుయా ఆసుపత్రిలో జూడాల ఆందోళన

తిరుపతి రుయా ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు మరోసారి ఆందోళనకు దిగారు. ప్రసూతి ఆసుపత్రిని స్విమ్స్ కు అప్పగించడంపై వారు మండిపడుతున్నారు. ఓపీ సేవలు నిలిపివేసి ఆసుపత్రి బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News