: హైదరాబాద్ చేరుకున్న ఆజాద్

కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన టీకాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల్లో రేపు ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.

More Telugu News