: జైరాం రమేష్ తో పొన్నాల, రాజనర్సింహ భేటీ

కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు రాజనర్సింహ భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచార వ్యూహంపై వీరు మంతనాలు జరుపుతున్నారు.

More Telugu News