: వైఎస్సార్సీపీలో చేరిన మాజీ డీజీపీ దినేష్ రెడ్డి

మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఈ రోజు వైఎస్సార్సీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. దినేష్ రెడ్డికి పార్టీ కండువా కప్పి వైకాపాలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. దినేష్ రెడ్డికి ఒంగోలు లేదా మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించే అవకాశాలున్నాయి.

More Telugu News