: హైదరాబాదులో రూ.5 లక్షలు పట్టుబడ్డాయ్

హైదరాబాదులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. హిమాయత్ నగర్ వద్ద బైక్ పై తరలిస్తుండగా రూ. 5 లక్షలు గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News