: గవర్నర్ తో ముగిసిన మంత్రుల భేటీ

గవర్నర్ నరసింహన్ తో నలుగురు మంత్రుల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ధన్యవాదాలు తెలిపేందుకే గవర్నర్ ను కలిశామని చెప్పారు. ఎలాంటి రాజకీయ అంశాలు మాట్లాడలేదని తెలిపారు. ఆనంతో పాటు, బొత్స, కన్నా లక్ష్మీ నారాయణ, రఘువీరారెడ్డి గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.

More Telugu News