ఫొటోలు: - గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు

ఫొటోలు: - గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ, అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.


More Press News