రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం.. దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్
- భారీ టార్గెట్ ఛేదనలో 140 పరుగుల వద్ద కుప్పకూలిన భారత్
- 408 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం
- 2–0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా జట్టు
ఈ విజయంతో 2–0 తేడాతో టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్వాష్ కు గురైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 6 వికెట్లు, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టారు. ముత్తుస్వామి, మార్కో యాన్సన్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 489 రన్స్ చేయగా, భారత్ 201 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 260/5 వద్ద డిక్లేర్ చేసింది.