పాకిస్థాన్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే ఉంది: రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
- లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ను సందర్శించిన కేంద్రమంద్రి
- ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమేనన్న రాజ్నాథ్ సింగ్
- భారత్ క్షిపణి సామర్థ్యాల నుంచి పాక్ తప్పించుకోలేదని వ్యాఖ్య
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి సామర్థ్యాల నుంచి పాకిస్థాన్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ దుస్సాహసానికి ఒడిగడితే ఊహించని రీతిలో ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు.