నేతల విగ్రహాల పట్ల దుశ్చర్యకు పాల్పడితే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
- వంగవీటి రంగా విగ్రహం పట్ల దుశ్చర్యను ఖండించిన సీఎం
- కైకలూరులో రంగా విగ్రహాన్ని అవమానపరిచిన దుండగులు
- కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు
ఈ ఘటనలో నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. నేతల విగ్రహాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడేవారికి గట్టి గుణపాఠం చెప్పేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.