'ఆపరేషన్ సిందూర్'పై లోక్సభలో చర్చను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్
- పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత సైన్యం
- పార్లమెంటులో చర్చను ప్రారంభించి ప్రసంగించిన కేంద్రమంత్రి
- లోక్సభ పలుమార్లు వాయిదా పడటంతో 2 గంటలకు ప్రారంభమైన చర్చ
ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ పార్లమెంటులో చర్చను ప్రారంభించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ఆయన వెల్లడిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ చర్చ ప్రారంభం కావాల్సి ఉండగా, బీహార్లో ఓటర్ల సమగ్ర సవరణ సర్వేపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ పలుమార్లు వాయిదా పడింది. చివరకు మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమైంది.