442 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 122 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 86.30
బీఎస్ఈ సెన్సెక్స్ లో ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీఈఎల్ షేర్లు రాణించాయి. రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్సీఎల్, టీసీఎస్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.