మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం... తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
- ప్రజా సమస్యలపై కమిషనర్కు వినతిపత్రం ఇచ్చామన్న తలసాని
- కాంగ్రెస్ వచ్చాక హైదరాబాద్లో ఫ్లైఓవర్ల నిర్మాణం ఆగిపోయిందన్న మంత్రి
- జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని వెల్లడి
ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలకు సమావేశాల్లో సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు.