వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించిన జగన్... ఎలా ఇవ్వాలో ఇంకా నిర్ణయించలేదని వెల్లడి
- నేడు పార్టీ సీనియర్ నేతలతో జగన్ సమావేశం
- విజయవాడ వరదలపై చర్చ
- వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న జగన్
అయితే, ఆ సాయం ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
నిన్న విజయవాడలో వరద బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ తప్పిదం వల్లే వరదలు వచ్చాయని, కానీ నిందను తమపై వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.