మానవ తప్పిదంతోనే తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసం: ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు
- ప్రత్యామ్నాయ గేటు ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదన్న ఎమ్మెల్యే
- గేట్ల నిర్వహణ సరిగ్గా లేదని విమర్శ
- రెండు ఏజెన్సీలతో గేటు పునరుద్ధరణ పనులు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి
గేట్ల నిర్వహణ సరిగ్గా లేదన్నారు. రెండు ఏజెన్సీలతో గేటు పునరుద్ధరణ పనులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తుంగభద్ర నుంచి 60 టీఎంసీల నీరు దిగువకు వదిలితే రాయలసీమకు తీరని నష్టం జరుగుతుందన్నారు.