రుషికొండపై జగన్ రెడ్డి జల్సా ప్యాలెస్ లో రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే: టీడీపీ
- నేడు రుషికొండ ప్యాలెస్ లోకి ప్రవేశించిన గంటా శ్రీనివాసరావు
- ఇప్పటివరకు ఎవరూ చూడని లోపలి దృశ్యాలు బహిర్గతం
- ఖరీదైన బాత్రూం ఫొటోలను షేర్ చేసిన టీడీపీ
ముఖ్యంగా, ఒక పెద్ద ఇంటిని తలపించేలా ఉన్న బాత్రూం ఫొటోలను టీడీపీ షేర్ చేసింది. "రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్ లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే. అధికారంలోకి వస్తే తన భార్యకు బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయటపడతాయో!" అంటూ టీడీపీ పేర్కొంది.

