నిత్యవిద్యార్థిగా ఉండేవారే విజయం సాధిస్తారు: ప్రధాని మోదీ
- పీఎంవో అధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ
- నిత్యవిద్యార్థిగా ఉండటమే తమ విజయ రహస్యమని వ్యాఖ్య
- ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల కోసమే పని చేయాలన్న మోదీ
ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల కోసమే పని చేయాలన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షించారు. అనుకున్నది సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ప్రధాని కార్యాలయం సేవా కేంద్రంగా ఉండాలన్నారు.