ఇన్స్టా రీల్స్కు బానిసగా మారిన భార్య.. భర్త ఫోన్ లాక్కోవడంతో ఆత్మహత్య
- చత్తీస్గఢ్లోని భిలాయిలో ఘటన
- రీల్స్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న భార్య
- భార్యతో గొడవ పడి ఫోన్ లాక్కోవడంతో మనస్తాపం
దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య.. భర్త బయటకు వెళ్లిన కాసేపటికే ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ ఫోన్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.