రామ జన్మభూమి ప్రాంగణంలో జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన దివ్య పక్షి జటాయువు
- పోరాటంలో నేలకొరిగిన వైనం
- రామ జన్మభూమి ప్రాంగణంలో జటాయువు విగ్రహం ఏర్పాటు
అంతేకాదు, ఇక్కడి శివలింగానికి జలాభిషేకం చేశారు. శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతకుముందు, తన ప్రసంగంలో ప్రధాని మోదీ రామాయణంలోని విశిష్ట వ్యక్తులను ప్రస్తావించారు. భక్త శబరి, నిషాదుల రాజు గుహుడు తదితరులతో పాటు ఉడుత, జటాయువు వంటి దివ్య ప్రాణులను కూడా స్మరించుకున్నారు.