పాత పార్లమెంట్ భవనం జ్ఞాపకాలంటూ విజయసాయిరెడ్డి ట్వీట్
- రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు
- ఈ నేపథ్యంలో చివరి రోజు విజయసాయిరెడ్డి ట్వీట్
- పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు అంటూ ఫోటోలు షేర్
ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ ట్వీట్ చేశారు. పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ, ఇక్కడి జ్ఞాపకాలన్నింటినీ కాసేపు నెమరువేసుకున్నామని, తదుపరి అధ్యాయం కోసం (కొత్త పార్లమెంట్ భవనం) వేచి చూస్తున్నామని పేర్కొంటూ ట్వీట్ చేశారు.