పవన్ వల్ల ఎంత మంది మహిళలు కనిపించకుండా పోయారో లెక్కించాలి: రోజా
- మహిళల మిస్సింగ్ పై ఏ సంస్థ సమాచారమిచ్చిందో పవన్ చెప్పాలని రోజా డిమాండ్
- అసలైన రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని విమర్శ
- రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించే హక్కు కూడా లేదని వ్యాఖ్య
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా రోజా విమర్శలు గుప్పించారు. అసలైన రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాయలసీమకు ఆయన చేసిందేమీ లేదని చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించే నైతిక హక్కు కూడా చంద్రబాబుకు లేదని అన్నారు. హెరిటేజ్ షాపుల్లో గంజాయి, నారావారిపల్లిలో ఎర్రచందనం దొరుకుతాయని ఆరోపించారు.