ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మోదీ.. ఫొటోలు ఇవిగో!
- ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతున్న మోదీ
- యూనివర్శిటీకి మెట్రో రైల్లో బయల్దేరిన ప్రధాని
- రైల్లో విద్యార్థులతో ముచ్చటించిన వైనం
మరోవైపు, మోదీ వస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఢిల్లీ యూనివర్శిటీ యాజమాన్యం మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులెవరూ నలుపు రంగు దుస్తులు ధరించి రావద్దని, అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ఉదయం 10-12 గంటల మధ్య క్లాసులను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.


