యూపీలో మరో నిందితుడికి బుల్డోజర్ ట్రీట్ మెంట్
- 19 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య
- నిందితుడి ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు
- నేరస్థులు భయపడేలా యోగి సర్కారు చర్యలు
పోలీసులు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫరీద్ పూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో ఈ నెల 23న ఓ బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఖాన్ తన పలుకుబడితో బాలికను ట్రాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధిత కుటుంబం ఆరోపించింది. దీన్ని లవ్ జిహాద్ గా కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.