ఇంట్లో పేలిన ఏసీ.. మంటలు అంటుకుని తల్లి, ఇద్దరు కుమార్తెల సజీవ దహనం
- కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఘటన
- భర్త ఇంట్లో లేని సమయంలో ఘటన
- మంటలకు తెలియని స్పష్టమైన కారణం
- ఏసీలో పేలుడు వల్లేనని అనుమానం
శక్తినగర్ థర్మల్ కేంద్రంలో ఏఈగా పనిచేస్తున్న సిద్ధలింగయ్య ఇంట్లో లేని సమయంలో ప్రమాదం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.