మిసిస్సిపీలో కాల్పుల కలకలం.. ఆరుగురి దుర్మరణం
- తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు
- అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సమీపంలోని స్కూళ్ల మూసివేత
ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని ఎలిమెంటరీ, హైస్కూల్ ను మూసివేశారు. కొంత సమయం తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. అందరూ క్షేమంగా ఉన్నట్టు ఆయా స్కూల్స్ నిర్వాహకులు ప్రకటించారు. అమెరికాలో జనవరి 23 తర్వాత జరిగిన సామూహిక హత్యాకాండ ఇదే. కనీసం నలుగురు అంతకంటే ఎక్కువ మంది మరణిస్తే సామూహిక హత్యాకాండగా పిలుస్తారు.