Chandrababu: రేపటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి... హాజరుకానున్న చంద్రబాబు

  • వైసీపీ పాలనను విమర్శిస్తూ 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం
  • ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్వహణ
  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు
  • రోడ్ షో ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు
TDP Chief Chandrababu will tour in East Godavari district tomorrow

సీఎం జగన్ పాలనను విమర్శిస్తూ టీడీపీ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరిట ఓ కార్యక్రమం రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రేపటి నుంచి మూడ్రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించనున్నారు. 

ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. చంద్రబాబు పర్యటన జగ్గంపేట, పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో సాగనుంది. చంద్రబాబు పర్యటనలో టీడీపీ నేతలు రోడ్ షో ఏర్పాటు చేశారు.

More Telugu News