వాడుకలో లేని డీజీపీ ఏపీ అఫిషియల్ అకౌంట్ హ్యాక్ చేశారన్న పోలీసులు
- 2019లో ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసిన వైనం
- 2020 ఫిబ్రవరి నుంచి అకౌంట్ నిలిపివేత.
- అకౌంట్ ను హ్యాక్ చేసి అసభ్య ఫొటోలకు లైక్ కొడుతున్న వ్యక్తులు
- సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదు
ఈ హ్యాకింగ్ పై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదైంది. హ్యాకింగ్ కు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు టెక్నికల్ విభాగం డీఐజీ పీహెచ్ డీ రామకృష్ణ వెల్లడించారు.