మధురై ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బందిపై మండిపడిన సిద్ధార్థ్
- తల్లిదండ్రులతో కలిసి మధురై ఎయిర్ పోర్టుకు వచ్చిన సిద్ధార్థ్
- భద్రతా సిబ్బంది వేధించారన్న సిద్ధార్థ్
- 20 నిమిషాల పాటు దురుసుగా ప్రవర్తించారని వెల్లడి
వాళ్లు హిందీలోనే మాట్లాడుతుండడంతో, తాను ఇంగ్లీషులో మాట్లాడాలని కోరానని, అయినా సరే వాళ్లు హిందీలోనే మాట్లాడారని వివరించారు. ఇలా 20 నిమిషాల పాటు వాళ్ల దురుసు ప్రవర్తన కొనసాగిందని, ఇదేంటని ప్రశ్నిస్తే భారత్ లో ఇలాగే ఉంటుందని బదులిచ్చారని సిద్ధార్థ్ మండిపడ్డారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ బహిరంగ లేఖ రాశారు.