సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: అమరావతి రైతులు
29-11-2022 Tue 11:37 | Andhra
- విభజన చట్టంలో ఒక రాజధాని మాత్రమే ఉందని సుప్రీం చెప్పిందన్న అమరావతి రైతులు
- ఇకనైనా రాజధాని వివాదానికి ప్రభుత్వం ముగింపు పలకాలన్న సీపీఐ రామకృష్ణ
- హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని సుప్రీంకు ప్రభుత్వ తరపు లాయర్ తెలిపారని వ్యాఖ్య

ఏపీ రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆ ప్రాంత రైతులు అన్నారు. ఏపీ విభజన చట్టంలో ఒక రాజధాని అని మాత్రమే ఉందని... రాజధానిపై పార్లమెంటు చేసిన చట్టాన్ని ప్రభుత్వం ఎలా మార్చగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని వారు చెప్పారు. రైతులకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారని అడిగిందని అన్నారు. డిసెంబర్ 17 నాటికి రాజధాని రైతుల ఉద్యమం మూడు సంవత్సరాలకు చేరుకోనుంది. ఈ క్రమంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలంతా ఏకమై సంఘీభావం ప్రకటించాలని వారు కోరారు.
మరోవైపు సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గౌరవించైనా రాజధాని వివాదానికి వైసీపీ ప్రభుత్వం ముగింపు పలకాలని కోరారు. అమరావతి విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్పారని... అంటే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం మోసమేనని విమర్శించారు.
మరోవైపు సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గౌరవించైనా రాజధాని వివాదానికి వైసీపీ ప్రభుత్వం ముగింపు పలకాలని కోరారు. అమరావతి విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్పారని... అంటే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం మోసమేనని విమర్శించారు.
Advertisement lz
More Telugu News

'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!
1 minute ago

యూత్ ను ఆకట్టుకునే 'శశివదనే' సాంగ్!
1 hour ago

ఈ 8 లక్షణాలతో జాగ్రత్త... క్యాన్సర్ కావొచ్చేమో!
3 hours ago

సెన్సెక్స్ అప్.. నిఫ్టీ డౌన్!
3 hours ago

కేంద్ర బడ్జెట్ పై ప్రధాని మోదీ స్పందన
5 hours ago

యూ ట్యూబ్ లో దూసుకెళుతున్న 'దర్శన' సాంగ్!
5 hours ago

లోకేశ్ ను అంకుల్ అంటూ విమర్శలు గుప్పించిన రోజా
5 hours ago

విజయ్ దేవరకొండ అభిమానులకు సమంత క్షమాపణలు
5 hours ago

ఇన్ఫినిక్స్ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్ లు
6 hours ago

బడ్జెట్ ఎఫెక్ట్... దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
6 hours ago

కేంద్ర వార్షిక బడ్జెట్... హైలెట్స్-2
7 hours ago

భారతీయ కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీకే కిరీటం
7 hours ago

కేంద్ర వార్షిక బడ్జెట్: ఆదాయ పన్ను పరిమితి పెంపు
7 hours ago

నింగిలో ఆకుపచ్చని తోకచుక్క.. నేడు రేపు
7 hours ago
Advertisement
Video News

AP Finance Minister Buggana Rajendranath Reddy Press Meet On Union Budget 2023
13 minutes ago
Advertisement 36

Tammineni Sitaram and Buggana react on capital issue
1 hour ago

Sasivadane - Title Song Lyrical- Rakshit Atluri, Komalee
1 hour ago

Perni Nani reacts to Kotamireddy's allegations on phone tapping
1 hour ago

Vijayasai Reddy expresses gratitude towards Balakrishna following his visit to Taraka Ratna
3 hours ago

Kiara Advani getting married to Bollywood hero!
3 hours ago

Balineni's counter to Kotamreddy about audio release; throws a challenge
3 hours ago

BRS MPs Press Meet LIVE
4 hours ago

Kotamreddy Sreedhar Reddy reveals evidence of phone tapping live
4 hours ago

LIVE: YCP MPs Press Meet On Union Budget 2023
5 hours ago

Rahul Gandhi attends Budget 2023, supporters welcome him with slogan ‘Bharat jodo’
5 hours ago

FM's slip-of-tongue leaves Parliamentarians burst into laughter
5 hours ago

Actor Naga Shaurya, his wife Anusha's first photos as a married couple
5 hours ago

KTR with MLC Ramana launched code acuity company at Cune Plaza in Begumbazar of Hyderabad
5 hours ago

Exclusive Interview: JP comments IAS, economic challenges, and Covid vaccines
5 hours ago

LOST Official Trailer- Yami Gautam
5 hours ago