కేటీఆర్ దత్తత తీసుకోవడమంటే ఇదే: కేఏ పాల్
- మునుగోడులో ప్రధాన పార్టీలు అక్రమాలకు పాల్పడ్డాయన్న కేఏ పాల్
- అధికారులంతా టీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేశారని మండిపాటు
- మునుగోడు ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్
మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చెప్పారని... కేటీఆర్ దత్తత తీసుకోవడమంటే అక్కడున్న భూములను ఆక్రమించడం, అమ్ముకోవడం, లక్షల కోట్లను దోచేయడమేనని అన్నారు. మునుగోడు ఎన్నికను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఎన్నికలో పాల్ కు 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. 13వ రౌండ్ లో అత్యధికంగా 86 ఓట్లను ఆయన సాధించారు.