భారత క్రికెటర్లకు రామ్ చరణ్ విందు పార్టీ
- భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ అనంతరం చరణ్ ఇంటికి వెళ్లిన క్రికెటర్లు
- వారికి విందు ఇచ్చిన రామ్ చరణ్
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి కుటుంబ సభ్యులు
దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ఆటగాళ్లు రామ్ చరణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ వారికి చరణ్ ప్రత్యేక విందు ఆతిథ్యాన్ని ఇచ్చారు. క్రికెటర్లను సన్మానించి వారితో ముచ్చటించారు. చిరంజీవి కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఓ ప్రముఖ తెలుగు మీడియా సంస్థ వార్తను ప్రచురించింది.